బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు అందించిన జనసేన నాయకులు

బాబు జగ్జీవన్ రామ్

        కొండపల్లి, (జనస్వరం) : స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్, అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) మాట్లాడుతూ ఆయన గొప్పతనాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అశోక్ బాబి, రాగల నాని, శ్యామల సుజాత,పగిడిపల్లి వెంకట్, దేవరకొండ చరణ్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way