Search
Close this search box.
Search
Close this search box.

ప్రజల నీటి కొరత తీరుస్తున్న జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

గర్భాన సత్తిబాబు

      పాలకొండ ( జనస్వరం ) :  రెండు రోజుల నుంచి వర్షాల కారణంగా కరెంటు లేకపోవడంతో ప్రజలు పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అందులో ముఖ్యంగా త్రాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన సత్తిబాబు వారి కష్టాలను చూసి చలించారు. చిన్న మంగళాపురం గ్రామంలో ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తక్షణమే వాటర్ ట్యాంక్ తెప్పించి నీటి కొరత నుండి ఉపశమనం కల్పించారు. ఈ కార్యక్రమం డొంక.శివ ప్రసాద్, బలగ.విరపునాయుడు, యేన్ని, గౌరినాయుడు, విజయ్ కుమార్, గణేష్, ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way