మరణించిన ప్రియాంక బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు

      పాలకొండ, (జనస్వరం) : జనసైనికుల సహాయ సహకారంతో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు గారి ఆధ్వర్యంలో నిన్న మరణించినటువంటి పాలకొండ గారమ్మ కాలనీలో ప్రియాంక అనే స్త్రీ ముగ్గురు ఆడపిల్లలను కనిందని తన భర్త తన పుట్టింటి వద్ద వదిలి వెళ్లి పోవడం మరియు భర్త వేధింపులు తట్టుకోలేక మానసికంగా బలహీనమై ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఇది తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు సత్తిబాబు, ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ బాధిత కుటుంబాన్ని ఓదార్చి 11000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way