మార్చి14వ తేదీన జరిగే ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను విడుదల చేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన నాయకులు

     కళ్యాణదుర్గం, (జనస్వరం) : ఈరోజు అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ TC వరుణ్ గారి ఆధ్వర్యంలో మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క జనసైనికుడు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరుతూ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్, సెట్టూరు మండలం కన్వీనర్ లేపాక్షి ఈరన్న, ‌ బ్రహ్మసముద్రం మండలం కన్వీనర్ ఆంజనేయులు, కుందుర్పి మండల కన్వీనర్ జై కృష్ణ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way