కర్నూలులో అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను అడ్డుకున్న జనసేన నాయకులు

కర్నూలులో అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాలను అడ్డుకున్న జనసేన నాయకులు

   కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలం వ్యవసాయ సొసైటీ లో రైతులకు ఇవ్వవలసిన యూరియ బస్తాలను అక్రమంగా నిన్న 60 బస్తాలను ఒకే రైతుకు పొలం పాస్ బుక్ ఆధార్ కార్డు ఎలాంటి డాక్యూమెంట్స్ లేకుండా ఆ రైతు కేవలం ఫోన్ కాల్ ద్వారా ఇస్తూ తరలించిన అధికారులను ఈరోజు ఆళ్ళగడ్డ జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య మరియు సిరివెళ్ల జనసేన నాయకులూ పసుల నరేంద్ర బావికడి గుర్రపు సొసైటీ అధికారులను కలసి అక్రమంగా తరలించిన యూరియ బస్తాలను తిరిగి తెప్పించడం జరిగింది . ఈ అక్రమాలను అరికట్టి ప్రతి రైతుకు యూరియ బస్తాలను అందేలా అధికారులను చర్యలు తీసుకోవాలని మైలేరి మల్లయ్య డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జయపాల్, రమేష్, వంశీ, కర్ణ, సుభాష్, శివ, రామచంద్రుడు, మరియు బి యస్ పి ,వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way