లావేరు మండలంలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ గారు

లావేరు మండలంలో జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ గారు

               శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గo లావేరు మండలంలో శ్రీమతి క్రాంతి శ్రీ గారు మండలం స్థాయి జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రతీ గ్రామం నుండి పెద్ద ఎత్తున జనసైనికులు ,మరియు నాయకులు కార్యకర్తలు వచ్చి, గ్రామ స్థాయి పార్టీ బలోపేతం మరియు వివిధ కార్యాచరణ ఏవిధంగా ముందుకు వెళ్లాలో సందేశాన్ని తెలియజేసారు. అలాగే కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని స్థానిక సంస్థలు ఎన్నికల పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలో తెలియ జేశారు. కాంతి శ్రీ గారు మాట్లాడుతూ సమస్య ఏది ఉన్న ముందుగా గుర్తొచ్చే పార్టీ జనసేన పార్టీ అనే విధంగా ప్రజలలో ముద్ర వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.  అలాగే పార్టీ బలోపేతం గురించి పార్టీ సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి సూచనలు సలహాలు తెలియజేసారు. జనసేన పార్టీ వారసత్వ రాజకీయాలు, దోపిడి రాజ్యాన్ని చేసే పార్టీలా కాకుండా యువతకు పాతికేళ్ళ భవిష్యత్తుని ఇచ్చే పార్టీగా ఉంది అన్నారు. చిరంజీవి యువత అధ్యక్షులు Dr.విష్వక్ సేన్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way