కొత్తవలస గ్రామంలో జనసేనపార్టీ జెండాను ఆవిష్కరించిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్

    కొత్తవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలసల మండలం గరమెళ్ళ కొత్తవలస గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం అక్కడ జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొని కార్యకర్తలని, వీరమహిళలని ఉద్దేశించి నియోజకవర్గ ఇంచార్జి  పేడాడ రామ్మోహన్ ప్రసంగించారు. ముఖ్యంగా చెరుకు సమస్యలు గురించి తెలుసుకొని వాటి సమస్యలు గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్  దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి గ్రామంలోని 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి Z.P.T.C.అభ్యర్థి పైడి మురళీ మోహన్, బాల మురళి, గణేష్, రాజశేఖర (మైఖెల్), శ్రీను, ప్రసాద్, కోటి, మిన్నరావు, రాంబాబు, అప్పలరాజు, సింహాచలం, జనసైనికులు తదితరులు పాల్గొని కార్యక్రమని జయప్రదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way