అత్తిలిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల

అత్తిలి

          అత్తిలి ( జనస్వరం ) : టీంపిడికిలి వారు పంపిన కౌలురైతు భరోసా యాత్ర పబ్లిష్ పోస్టర్స్ ను  తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం ఉరదాళ్ళపాలెం గ్రామంలో గ్రామ జనసేన నాయకులు గోలి నరసింహారావు మరియు గ్రామ రైతులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పోస్టర్లు ను గ్రామంలో పలు చోట్ల అంటించడం జరిగింది. అలాగే రైతులకు ఎల్లప్పుడూ జనసేన పార్టీ అండగా ఉంటుందని నరసింహారావు గారు రైతులకు తెలియచేసారు.  ఈ కార్యక్రమంలో గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. ఈ పోస్టర్లు కు రూపకల్పన చేసి ప్రతి ఒక్కరికి తెలియచేసేలా కృషి చేసిన రాజ మైలవరపు గారికి & టీంపిడికిలి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way