ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేన జెండా ఆవిష్కరణ

ఆమదాలవలస

                   ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో నందివాడ మరియు నరసాపురంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసైనికులతో కలిసి పాల్గొన్న ప్రధానకార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు, జనసేన దళం వన్నెoరెడ్డి సతీష్ కుమార్ గారు మరియు నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు గారు. అనంతరం ముఖ్య అతిథులు సుమారు 50 కుటుంబాలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొందూరు ZPTC అభ్యర్థి అసిరినాయుడు, సరుబుజ్జిలి ZPTC అభ్యర్థి మురళీమోహన్, పొందూరు మండల జనసేన నాయకులు రమణ, చిన్నo నాయుడు, అప్పలనాయుడు, సతీష్, లక్ష్మణ, హరి, బాబురావు మరియు జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way