జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తగదు : చిట్వేలి జనసేన నాయకులు మాదాసు శివ రాయల్

చిట్వేలి

    చిట్వేలి, (జనస్వరం) : నిజాయితీకి మారు పేరు అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు శివ రాయల్ ఖండించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కాపుల రిజర్వేషన్లు గురుంచి మాట్లాడాలని, అలాగే బడ్జెట్ లో కాపులకు కేటాయించిన నిధుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం కాపులకు చేసింది ఏమి లేదని, అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం తగదని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిట్వేలి మండల నాయకులు, నానబల మహేంద్ర, నాగిశెట్టి నాగేంద్ర, పగడాల శేషాద్రి, యెద్దల చెంగల్రాయుడు, తోట శివ ప్రసాద్ తదితురులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way