Search
Close this search box.
Search
Close this search box.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తగదు : చిట్వేలి జనసేన నాయకులు మాదాసు శివ రాయల్

చిట్వేలి

    చిట్వేలి, (జనస్వరం) : నిజాయితీకి మారు పేరు అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని చిట్వేలి మండల జనసేన నాయకులు మాదాసు శివ రాయల్ ఖండించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కాపుల రిజర్వేషన్లు గురుంచి మాట్లాడాలని, అలాగే బడ్జెట్ లో కాపులకు కేటాయించిన నిధుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం కాపులకు చేసింది ఏమి లేదని, అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం తగదని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిట్వేలి మండల నాయకులు, నానబల మహేంద్ర, నాగిశెట్టి నాగేంద్ర, పగడాల శేషాద్రి, యెద్దల చెంగల్రాయుడు, తోట శివ ప్రసాద్ తదితురులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way