కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్త గొల్ల ఉపేంద్ర యాదవ్ మృతి పార్టీకి తీరని లోటని జనసేనపార్టీ ఎమ్మిగనూరు మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ తెలిపారు. ఈ సంధర్బంగా రాహుల్ సాగర్ మాట్లాడుతు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసిన జనసైనికుడు కరోనా బారిన పడి మృతిచెందడం బాధాకరమని అన్నారు. జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ సహకారంతో అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
సోషల్ మీడియాలో " జనస్వరం న్యూస్ " ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com