Search
Close this search box.
Search
Close this search box.

నాగుల్లంక గ్రామంలో వరద బాధితులకు భోజనం ప్యాకెట్స్ అందించిన జనసైనికులు

నాగుల్లంక

           గన్నవరం ( జనస్వరం ) : గన్నవరం మండలంలో యర్రంశెట్టివారిపాలెం జనసేనపార్టీ తరుపున సర్పంచ్ మరియు జనసైనికుల సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాలలో ఒకటైన కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని నాగుల్లంక గ్రామంలో పర్యటించి భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ లంక గ్రామాలలో ప్రజలు వరదలకు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం సరైన కనీస సౌకర్యాలు అందించట్లేదని వాపోయారు. జనసేన పార్టీ తరుపున వరద బాధితులకు ఆహార పొట్లాలను అందించామని అన్నారు. దీని నిమిత్తం సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేయజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way