జనంలోకి జనసేన సమన్మయ కమిటీ టీమ్

     పిఠాపురం ( జనస్వరం ) :  బుర్రా సూర్యప్రకాశ రావు జల్లూరులో 100మందికి దళితలకు సంక్రాంతి కానుకగా బియ్యం కూరగాయలు పంపిణి చేయనున్నారు. ఈ సందర్భంగా పోస్టర్ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ్, జోగా రమణ చేతులు మీదగా పోస్టర్ విడుదల చేశారు. ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాశ రావు, టైల్స్ బాబీ, పెద్దిరెడ్ల భీమేశ్వర రావు, బీసినాయకుడు వై శ్రీనువాస్,పెంకె జగదీశ్, ముప్పన రత్నం, మారౌతుసూరిబాబు, బెజవాడ రామకృష్ణ , గింజాల మహాలక్ష్మి, కొప్పి శెట్టి దేవి, విజ్జాడ దుర్గాదేవి, పెనుమచ్చ రమాదేవి మరియు, పి ఎస్ ఎన్ మూర్తి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way