Search
Close this search box.
Search
Close this search box.

జనంలోకి జనసేన సమన్మయ కమిటీ టీమ్

     పిఠాపురం ( జనస్వరం ) :  బుర్రా సూర్యప్రకాశ రావు జల్లూరులో 100మందికి దళితలకు సంక్రాంతి కానుకగా బియ్యం కూరగాయలు పంపిణి చేయనున్నారు. ఈ సందర్భంగా పోస్టర్ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ్, జోగా రమణ చేతులు మీదగా పోస్టర్ విడుదల చేశారు. ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, బుర్రా సూర్యప్రకాశ రావు, టైల్స్ బాబీ, పెద్దిరెడ్ల భీమేశ్వర రావు, బీసినాయకుడు వై శ్రీనువాస్,పెంకె జగదీశ్, ముప్పన రత్నం, మారౌతుసూరిబాబు, బెజవాడ రామకృష్ణ , గింజాల మహాలక్ష్మి, కొప్పి శెట్టి దేవి, విజ్జాడ దుర్గాదేవి, పెనుమచ్చ రమాదేవి మరియు, పి ఎస్ ఎన్ మూర్తి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way