Search
Close this search box.
Search
Close this search box.

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమం

విశాఖ

          విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ పశ్చిమ నియోజికవర్గ పారిశ్రామిక ప్రాంత 59 వ వార్డు గణపతి నగర్ లో జనంలోకి జనసేన అనే కార్యక్రమం ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడటంతో దోమల మందు పిచికారి చేయించి, ప్రజల సమస్యలను తెలుసుకోవటం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేనపార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన 59 వ వార్డు జన సైనికులు లక్ష్మన్ & టీమ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుంగ దేవన్ రాజ్, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way