Search
Close this search box.
Search
Close this search box.

ఉరవకొండలో జనఘోష – జనసేనభరోసా కార్యక్రమం

ఉరవకొండ

        ఉరవకొండ ( జనస్వరం ) : జనఘోష – జనసేనభరోసా కార్యక్రమంలో భాగంగా నెలన్నర క్రితం ఉరవకొండ జనసేన పార్టీ ప్రస్తావించిన గేట్ వాల్ సమస్య గురించి ఇప్పటి వరకూ అధికారులు ఏమాత్రం స్పందించలేదుని జనసేన నాయకులు వాపోయారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి గారికి వినతిపత్రం అందజేసి మూడు రోజుల్లో గా సమస్య పరిష్కారం చేయకపోతే ఉరవకొండ జనసేన పార్టీనే సొంతంగా మీడియా సమక్షంలోనే ఈ సమస్యని పరిష్కారం చేసి చూపుతామని హెచ్చరించడం జరిగింది. దీంతో అధికారులు ఈరోజు సాయంత్రం లేదా రేపటి మధ్యాహ్నం కి సమస్య పరిష్కారం కచ్చితంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way