అంగన్వాడీ వర్కర్స్ కు మద్దతు తెలిపిన జనసేన నాయకులు

   నూజీవీడు ( జనస్వరం ) : నూజివీడు పట్టణంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ నిరవధిక సమ్మె చేస్తున్నారు. అందులో  భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గం సమన్మయకర్త బర్మా.ఫణి బాబు సూచనల మేరకు వంట వార్పు కార్యక్రమంలో పాల్గొని జనసేన నాయకులు మద్దతు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు, సురిసెట్టి శివ, ఏనుగుల చక్రి, ముమ్మలనేని సునీల్ ఊప్పే నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way