Search
Close this search box.
Search
Close this search box.

మరణించిన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

జనసేన

    ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస మున్సిపాలిటీ వెంగలరావు కాలనీకి చెందినటువంటి రాంసాయి అని యువకుడు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్  చనిపోయినటువంటి రాంసాయి ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. తమ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసాని ఇవ్వడం జరిగింది. అనంతరం కశింవలస గ్రామంలో అనారోగ్యంతో చనిపోయినటువంటి వాకాడ సింకయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమలో సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్, టౌన్ జనసైనికులు, బగాది ఫణికుమార్, గంగు కోటేష్, సాగర్, తవిటి నాయుడు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way