Search
Close this search box.
Search
Close this search box.

బైక్ ప్రమాదంలో గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన జనసేన నాయకులు

    ఎస్.రాయవరం, (జనస్వరం) : ఎస్. రాయవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన జన సైనికుడు ప్రసాద్ ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడ్డాడు. స్థానిక నాయకులు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేనపార్టీ రాష్ట్ర నాయకులు గెడ్డం బుజ్జి జనసైనికుని పరామర్శించారు. ప్రసాద్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకి అండగా ఉంటానని గెడ్డం బుజ్జి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకర్, రామకృష్ణ, నల్లల రత్నజీ, నల్లల రాజు, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way