హిందూస్తాన్ టైమ్స్ భవిష్యత్తు 100 నాయకుల జాబితాలో జనసేన నాయకులు వడ్లపట్ల సాయి శరత్ కు చోటు

       ఏలూరు ( జనస్వరం ) : భారతదేశ వ్యాప్తంగా హిందుస్తాన్ టైంస్ మరియు ఇతర మీడియా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో 2023 సంవత్సరానికిగానూ దేశంలో 100 మంది భవిష్యత్ నాయకులు జాబితాలో జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ చోటు సంపాదించుకున్నారు. ఈ గుర్తింపు ఆయనలోని నాయకత్వ లక్షణాలకు, సమాజంలోని యువతను చైతన్య పరుస్తూ వారిలో స్ఫూర్తి నింపుతున్నందుకు గానూ వరించిందని జ్యూరీ తెలిపింది. గతంలో సాయి శరత్ కు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ నుండి ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ లో గౌరవ డాక్టరేట్ వచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా జనసేన పార్టీలోని అలాగే ఏలూరు నగరం, దెందులూరు నియోజకవర్గంలోని పలువురు ప్రముఖులు సాయి శరత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way