సమస్యలని గుర్తించి, పరిష్కరించే పార్టీగా జనసేన జనసేన నాయకులు భరత్

జనసేన

          నెల్లూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చేస్తున్న పవనన్న ప్రజా బాట, పాదయాత్ర వల్ల ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కరించే పార్టీగా జనసేనని ప్రజలు చూస్తున్నారని జనసేన నాయకులు భరత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ  ఆ సమస్యలని జనసేనాని మాత్రమే పరిష్కరించగలరని ప్రజలు అభిప్రాయ పడుతున్నారన్నారు.  జనవాణి కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజల సమస్యలను చాలా వరకు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఇక నియోజకవర్గ పరిధిలో సమీక్షలు, నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు బస్ యాత్ర మొదలు పెడితే రాబోయే ఎన్నికల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ క్యాంప్ లు నిర్వహిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల కొరకు ప్రజలలో ఒకరు వచ్చి పెట్టిన పార్టీ జనసేన అని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way