Search
Close this search box.
Search
Close this search box.

కొత్త జిల్లాల్లో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయని జగన్మోహన్ రెడ్డి

బాపట్ల

          బాపట్ల ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో పత్రిక ప్రకటన జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జిల్లాలు ప్రకటన చేసి 8 నెలలు అవుతున్నా కూడా ఆ ఒక్క జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలని ఎంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి దివ్యాంగులు అంటే అంత చిన్న చూపు అంటరానితనం చూపిస్తున్నాడు. అదే బాటలో నడుస్తున్న బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి గారు కూడా దివ్యాంగుల పైన చిన్నచూపు అంటరానితనం చూయిస్తూ ఉన్నాడు బాపట్ల జిల్లాని అన్ని శాఖలు కార్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. ఇంతవరకు బాపట్ల జిల్లాలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. వెంటనే బాపట్ల జిల్లాలో దివ్యంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి, శ్రీనివాసరావు, షేక్ సుభాని, వీర్రాజు పాల్గొన్నవారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way