Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం

          అవనిగడ్డ ( జనస్వరం ) : కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించటం చాలా సంతోషకరమైన విషయం. 2019లో ఇదే గాజు గ్లాస్ గుర్తుపై ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. మరల 2024 లో జరిగే ఎన్నికలలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించినందుకు కేంద్ర, రాష్ట్ర, ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈరోజు అవినిగడ్డ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఇచ్చిన సందర్భంగా సంతోషం వ్యక్తపరచడం జరిగింది. రాబోయే 2024 ఎన్నికల్లో ప్రజలు గ్లాసు గుర్తుపై ఓటు వేసి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలపరిచి, జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు, జనసేన పార్టీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మత్తి సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు, టౌన్ కార్యదర్శి అన్నపురెడ్డి ఏసుబాబు పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way