Search
Close this search box.
Search
Close this search box.

విజయనగరం నియోజకవర్గంలో – నేను నా నియోజకవర్గ ప్రజలు కార్యక్రమం

విజయనగరం

        విజయనగరం ( జనస్వరం ) : కొండకరకాం గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి పాలవలస యశస్వి గారు పాదయాత్ర చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వం వలన ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా పోరాటం చేస్తానని ప్రజలకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు లాలిశెట్టి రవితేజ, యువజన నాయకులు లోకల్ బాయ్ ప్రసాద్, నియోజకవర్గ నాయకులు పతివాడ చంద్ర శేఖర్, మండల నాయకులు బొబ్బది చంద్రు నాయుడు, కొండకరకం గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way