ఉంగుటూరు నియోజకవర్గంలో జనంలోకి – జనసేన

     ఉంగుటూరు, (జనస్వరం) : ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోలు మండలం మూడో రోజు జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొండ్రుపాడు, దుద్దేపూడి గ్రామాలలో పెద్దలను కలిసి పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో నిజాయితీపరుడు నిబద్దత కలిగిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఉంగుటూరు నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way