Search
Close this search box.
Search
Close this search box.

మెరకముడిదం గ్రామంలో దళితులకు స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న వైనం

       విజయనగరం ( జనస్వరం ) : మెరకముడిదం గ్రామంలో స్మశాన వాటిక లేదు. గత 70 80 సంవత్సరాలు నుంచి చెరువుల్లో పాతడం జరుగుతుంది. స్మశాన వాటిక స్థలం కేటాయించాలని జనసేన పార్టీ విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శి రేగిడి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. మూడుసార్లు చీపురుపల్లి నియోజకవర్గంకు మంత్రి అయినా బొత్స సత్యనారాయణ కనీసం మౌలిక వసతులు లేని నియోజకవర్గ దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడలేరని అన్నారు. మినిస్టర్ మెరక ముడదాం మండల జడ్పిటిసిగా ఏకగ్రీవమైన చిన్న శ్రీను మండల ప్రజల్ని నియోజకవర్గ ప్రజల్ని మభ్యపెట్టడమే తప్ప అభివృద్ధి శూన్యం అని అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న దళితవాడలందరికి కూడా స్మశాన వాటిక స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాను. వారం పది రోజుల్లో ప్రకటన చేయకపోతే రిలే నిరాహారదీక్షకి చేపడతానని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way