Search
Close this search box.
Search
Close this search box.

గుడివాడ పట్టణంలో కొద్దిపాటి వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ఇళ్లల్లోకి నీరు

గుడివాడ

            గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురంలో ఒక మోస్తారు వర్షానికి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిండిపోయి ఇల్లల్లోకి నీరు చేరి ఒంటరిగా ఉంటున్న ఒక వృద్ధతల్లి అవస్థలు పడటంతో జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ ఆ తల్లిని సురక్షిత ప్రాంతానికి చేరదీసి మానవత్వన్ని చాటడంతో అక్కడ ఉన్న స్థానికులు Rk ని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మండు వేసవిలో ఒక మోస్తారు వర్షానికి డ్రైనేజీలు నిండిపోయి ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని దయచేసి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజ్ పూడికలు తీయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way