Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీకి ఇంకొక ఛాన్స్ ఇస్తే రాష్ట్రం సర్వనాశనమే

     మదనపల్లి ( జనస్వరం ) :  60వ రోజు జనసేన పార్టీప్రచారంలో భాగంగా మదనపల్లిలో నిమ్మనపల్లి సర్కిల్ నుండి ఏ డి ఎస్ రోడ్ పరిసర ప్రాంతాలలో ప్రచారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు నా సేన నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ శ్రీమతి దారం అనిత ఆధ్వర్యంలో  నిర్వహించారు. వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటనకు హెలీకాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు నిరాకరించిన ప్రభుత్వం నిరంకుశత్వ పాలనకు నిదర్శనం అన్నారు. పోలీస్ శాఖ ఉద్యోగాలను పట్టించుకోని గూండా ప్రభుత్వం. జగన్ కి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని ఏ స్థితికి తీసుకొచ్చాడో ప్రజలకు వివరంగా చెప్పేందుకే.. నీకొక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీలు, అరాచకాలు, దౌర్జన్యాలు ఉన్నాయి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు రూప ప్రభావతి మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయిని జగదీష్, కొణిదెల శంకర్ బాబు కోటకొండ చంద్రశేఖర్, ఆకుల శంకర, అశ్వత్ రాయల్, ధరణి కుమార్ రాయల్, జనసేన సోను, సుప్రీం హర్ష, యాసీన్, నవాజ్, బహదూర్, చంద్రశేఖర్ గట్టుపల్లి శేఖర్ గంగాధర్ యాసిన్ గణేష్ తదితరులు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way