నేను సైతం బాబుతో కార్యక్రమానికి జనసేన నాయకుల మద్దతు

నేను సైతం బాబు

            తెలుగుదేశం జాతీయ అధ్యక్షులునారా చంద్రబాబు నాయుడుగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాకినాడ రూరల్ నియోజకవర్గం 12వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరం నిర్వహించారు. ఈ దీక్షకు జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప మండల కార్యదర్శి చింతా వెంకట్, పెద్ద కొత్తూరు గ్రామ అధ్యక్షులు అల్లు గంగాద్రి, వేలంగి జనసేన నాయకులు మురళి, జన సైనికులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ‘నేను సైతం బాబుతో’ కార్యక్రమం కోసం సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో చప్పిడి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్న, కోనా వెంకటలక్ష్మీ, కే వినాయక్, బొంతు నాగేశ్వరరావు, గీశాల వెంకటేశ్వరరావు, అడపా రామచంద్రరావు, కే భూషనం, పురం సత్యప్రసాద్, చుండ్రు వెంకన్న రాయ్ చౌదరి, పలివెల జానకీ రామయ్య, మేడిశెట్టి పట్టాభి, నులుకుర్తి వీరన్న, కెవిఆర్ చౌదరి మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way