Logo
Date of Publish : 24 September 2023, 9:19 pm
Editor : Sake Naresh

నేను సైతం బాబుతో కార్యక్రమానికి జనసేన నాయకుల మద్దతు

            తెలుగుదేశం జాతీయ అధ్యక్షులునారా చంద్రబాబు నాయుడుగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాకినాడ రూరల్ నియోజకవర్గం 12వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరం నిర్వహించారు. ఈ దీక్షకు జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, కరప మండల కార్యదర్శి చింతా వెంకట్, పెద్ద కొత్తూరు గ్రామ అధ్యక్షులు అల్లు గంగాద్రి, వేలంగి జనసేన నాయకులు మురళి, జన సైనికులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. 'నేను సైతం బాబుతో' కార్యక్రమం కోసం సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో చప్పిడి వెంకటేశ్వరరావు, దేవు వెంకన్న, కోనా వెంకటలక్ష్మీ, కే వినాయక్, బొంతు నాగేశ్వరరావు, గీశాల వెంకటేశ్వరరావు, అడపా రామచంద్రరావు, కే భూషనం, పురం సత్యప్రసాద్, చుండ్రు వెంకన్న రాయ్ చౌదరి, పలివెల జానకీ రామయ్య, మేడిశెట్టి పట్టాభి, నులుకుర్తి వీరన్న, కెవిఆర్ చౌదరి మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com