మంచినీరు కలుషితం అవుతుందని బాగు చేయడానికి జనసేన నాయకుల ఆర్థిక సాయం

మంచినీరు

    ఎచ్ఛర్ల ( జనస్వరం ) :  సీతవలస గ్రామంలో మంచినీరు కలుషితం అవుతుందని  గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు  గోవిందరెడ్డి ఇంచార్జ్ Dr విశ్వక్ సేన్  కు తెలియజేశారు. ఆ గ్రామానికి ఎచ్చెర్ల జనసేన ఇంచార్జ్ Dr విశ్వక్ సేన్ గారు 18000/- వాటర్ ట్యాంక్ ను అందించారు. అలాగే కాపు సంక్షేమ సేన యువజన కార్యదర్శి గొర్లె సూర్య ప్లంబిగ్ కు 5000/- సహాయం చేయడ౦ జరిగింది. ఈ కార్యక్రమం లో అప్పలకొండ, అప్పన్న, జగదీష్, అప్పలనాయుడు, సంతోష్ జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way