రెడ్డి కంచేరు గ్రామంలో ఇంటి ఇంటికి జనసేన

జనసేన

       నెల్లిమర్ల ( జనస్వరం ) : భోగాపురం మండలంలోని రెడ్డి కంచేరు గ్రామంలో మన ప్రియతమ నాయకురాలు అయిన శ్రీమతి లోకం మాధవి గారి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి కు వెళ్లి స్థానికం గా ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భోగాపురం మండల జనసేన కోఆర్డినేటర్ పల్లా రాంబాబు, సిరుగుడి వెంకటేష్, సీరపు శివాజీ, బైరెడ్డి సురేష్, వాసుపల్లి రాము, సీరపు కాము నాయుడు మరియు రెడ్డి కంచేరు గ్రామ జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way