వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు : చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహ

వైసీపీ

                   కడప ( జనస్వరం ) : టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంపై హైకోర్టు తీర్పుని జనసేన స్వాగతిస్తుందని చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నర్సింహులు అన్నారు. ఆయన మాట్లాడుతూ తిరుమల పాలక మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయ పవిత్రతను దెబ్బతీయకుండా అర్హులైన వారికి ఆగమ శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక చింతన అపారమైన భక్తి భావం ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. మొదటి నుండి టీటీడీ పవిత్రతను దెబ్బతీయాలన్న వైసీపీ ప్రభుత్వం కుట్రను హిందూ సమాజం తెలుసుకోవాలన్నారు. రాజకీయ అవసరాల కోసం టీటీడీ అనర్హులను చూపించడాన్ని జనసేన ఎన్నటికీ సహించమని మాదాసు నరసింహ అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way