వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిక

వైసీపీ

             మంగళగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ చైర్మెన్‌ నాదెండ్ల మనోహర్‌ చేతుల మీదుగా ఉత్తరాంధ్ర జిల్లాల అధికార ప్రతినిధి, ఎలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ సుందరపు విజయ్‌ ఆధ్వర్యంలో జిల్లా మత్స్యకార నాయకుడు చోడిపల్లి అప్పారావు జనసేన పార్టీలో చేరారు. అనంతరం పూడిమడక మత్స్యకారుల ప్రధాన సమస్యలను, ఏపిఐఐసి పైపు లైన్‌ ప్యాకేజీ, బ్రాండిక్స్‌ పెండింగ్‌ ప్యాకేజీ సమస్యలపై, పీఏసీ చైర్మెన్‌ కువినతి పత్రం సమర్పించారు. పూడిమడక మత్స్యకారులకు జనసేన పార్టీ అండగా ఉండటంతో పాటుగా త్వరలోనే పూడిమడక గ్రామంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కళ్యాణ్‌ పర్యటిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోగాజువాక ఇంచార్జ్  కోన తాతారావు, చోడవరం ఇంచార్జ్  పివిఎస్‌ ఎన్‌ రాజు, భీమిలి ఇంచార్జ్ పంచకర్ల సందీప్‌, సుందరపు సతీష్‌ కుమార్‌, మరియు జనసేన వీర మహిళ మోటూరి శ్రీవాణి ఎమ్‌.జె.పురం సర్పంచ్‌ ప్రసాద్‌, బొద్దపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way