వరద ఉధృతి కారణంగా ఇళ్లలోకి నీరు రావడంతో ప్రాంతవాసులను పరామర్శించిన జనసేన నాయకులు గునుకుల కిషోర్

వరద ఉధృతి కారణంగా ఇళ్లలోకి నీరు రావడంతో ప్రాంతవాసులను పరామర్శించిన జనసేన నాయకులు గునుకుల కిషోర్

             నెల్లూరు సిటీ ఈద్గామిట్ట ప్రాంతంలో వరద ఉధృతి కారణంగా ఇళ్లలోకి నీరు రావడంతో ప్రాంతవాసులను, నిన్న రాత్రి గాలులకు కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా తగలబడిన ఇంటి వాసులను సందర్శించి బాధితులను జనసేన పార్టీ తరపున గునుకుల కిషోర్ పరామర్శించారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నష్ట పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాల్సిందిగా కోరారు. అక్కడే భోజనం ఏర్పాట్లు చేసినట్లుగా తెలియజేసారు.ఎన్నో ఏళ్ల గా ఏటి ఒడ్డున ధుర్బరమైన పరిస్థితుల మధ్య నివశిస్తున్న ఈ ప్రాంత వాసుల పరిస్థితి వరద వస్తే మరింత దయనీయంగా ఉంటుందని జనసేన నాయకులు గునుకుల కిషోర్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వీరి నివాసానికి ప్రత్యామ్నాయ స్థలాలను చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way