Search
Close this search box.
Search
Close this search box.

లోకం మాధవికి వినతిపత్రాన్ని అందించిన ప్రభుత్వ ఉద్యోగులు

       విజయనగరం ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయులందరూ లోకం మాధవిని కలిసారు. గత ఐదు ఏళ్లగా వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల పడుతున్న వేదనలు, సరైన సమయానికి జీతాలు అందకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలుఅమలుచేయకుండా ఉండటం వంటి విషయాలు లోకం మాధవి తెలుసుకున్నారు. అలాగే CPS విధానం నుండి OPS విధానానికి మార్చేలా ఇరు పార్టీ అధినేతలకు వినతి పత్రాన్ని అందజేయాలని లోకం మాధవి గారిని ఉపాధ్యాయులు కోరారు. వినతి పత్రం అందుకున్న మాధవి గారు వారికి వారికి న్యాయం జరిగేలా వారి సమస్యను ఇరు పార్టీ అధినేతల దగ్గరికి తీసుకొని వెళ్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way