Search
Close this search box.
Search
Close this search box.

జనంలోకి వెళ్ళండి – వారి సమస్యలను పరిష్కరించండి : జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్

    ఆత్మకూరు, (జనస్వరం) :  జనసేనపార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు జనంలోకి వెళ్ళండి – వారి సమస్యలను పరిష్కరించండి అనే కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదేశాలు మేరకు ఈరోజు ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళ ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించడం జరిగింది. ఆమె తన సమస్యని వివరించడం జరిగింది. ఈ విషయాన్ని ఇంచార్జ్ శ్రీధర్ కి తెలియచేసి ఆమెకి న్యాయం చేస్తాం అని పార్టీ నాయకులు శ్రీనివాస్, భరత్  హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ముదిరాజ్, పవన్ గౌడ్, రవి వర్మ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way