జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ “ఆహార నిధి” ఏర్పాటు చేసిన GK ఫౌండేషన్

   విశాఖపట్నం, (జనస్వరం) : ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ “ఆహార నిధి” కార్యక్రమం జనసేనపార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపిక్రిష్ణ(GK) గారి ఆధ్వర్యంలో KGH OP గేట్ నందు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, జనసేన కార్యకర్త అయిన మచ్చ రాజు గారి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమము GK ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, ముఖ్య అతిథులుగా GVMC ఫ్లోర్ లీడర్ శ్రీమతి భీశెట్టి వసంత గారు, జనసేన జిల్లా నాయకులు పి.శివ ప్రసాద్ రెడ్డి గారు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way