Search
Close this search box.
Search
Close this search box.

తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు గర్భన సత్తిబాబు

   పాలకొండ, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలో శ్రీ కోటదుర్గమ్మ తల్లి జంక్షన్ పరిధిలో ధాన్యం రైతులుకి అండగా ఉండటానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భన. సత్తిబాబు గారు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలని, రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  రైతులకు న్యాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియచేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way