Search
Close this search box.
Search
Close this search box.

డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలి : టెక్కలి జనసేన నాయకులు

       టెక్కలి, (జనస్వరం) : టెక్కలి మండలం మేఘవరం పంచాయితీ పరిధి బొరిగిపేట గ్రామంలో డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను కొన్ని నెలలుగా పూడిక తీయకపోవటం వలన గ్రామంలో ప్రజలు అనేక వ్యాధులు గురి అవుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు జనసేన నాయకులు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని టెక్కలి జనసేనపార్టీ తరుపున విజ్ఞప్తి చేస్తూ టెక్కలి మండలం అభివృద్ధి పరిపాలన అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగిందిి. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు కూరకుల యాదవ్, మెట్ట అవినాష్, టెక్కలి నియోజకవర్గ ఐటీ వింగ్ ప్రతినిధి రాయి సునీల్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపురెడ్డి సోమేశ్  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way