భీమ్లా నాయక్ సినిమా మొదటి షో కలెక్షన్ నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయము అందించిన జనసైనికులు

    రావులపాలెం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో భీమ్లా నాయక్ సినిమా మొదటి షో కలెక్షన్ నుంచి 50,000 తీసి క్యాన్సర్ తో బాధపడుతున్న రావులపాలెం ఆదిలక్ష్మి నగర్ కు చెందిన కుడుపుడి మహిమరాజు అనే అబ్బాయికి రావులపాలెం పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు కలసి ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం మొదటి ఆట నిమిత్తం వచ్చిన సొమ్మును 50,000 రూపాయలును వారి తల్లిదండ్రులుకు అంబటి కిషోర్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసైనికులు నంబురవికుమార్, అంబటి మణికంఠ, గంధం వెంకటేష్, శరత్ పవన్, నంబునాగవరప్రసాద్, పోతిరెడ్డి అయ్యప్ప, రాజేష్, సన్నీ, గౌతమ్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way