Search
Close this search box.
Search
Close this search box.

పేదలకు ఉచిత ఇసుక ఇవ్వాలి : జనసేన పార్టీ మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు

ఉచిత ఇసుక

      మైలవరం ( జనస్వరం ) : మైలవరం స్థానిక మారుతి కల్యాణ మండపం ప్రక్కన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక యార్డ్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత ఇసుక ఇవ్వాలని నిరసన తెలపటం జరిగింది. జనసేన ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి పేద వాడికి ఉచితం ఇసుక ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, జిల్లాప్రోగ్రాం కోఆర్డినేటర్ కమిటీ మైoబర్ పురమ సతీష్, ఎంపీటీసీ తేజ, మండల ఉపాధ్యక్షులు పడిగల ఉదయ్, గుమ్మడి శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు మురళీకృష్ణ, చిరంజీవి, ఆకుతోట ఈశ్వర్, కూసుమంచి కిరణ్ కుమార్, మాదినేని చిన రామారావు, మల్లారపు దుర్గాప్రసాద్, సి.హెచ్.వెంకట కృష్ణ, ఆనం విజయ్, పసుపులేటి నాగరాజు, ఉయ్యూరు నాగరాజు, ఈతకొట్టు నాని, క్రియాశీలక సభ్యులు అన్నవరపు రమేష్, పార్టీ ఆఫీస్ మేనేజర్ రమేష్ బాబాయ్ మరియు జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way