Search
Close this search box.
Search
Close this search box.

జనసేన ఆద్వర్యంలో ఉచిత కంటివైద్య శిబిరం

జనసేన

    తెలంగాణ ( జనస్వరం ) : జనసేనపార్టీ ఆద్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ మాధవరెడ్డి సారథ్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించటం జరిగింది. మలివిడతలో భాగంగా సురభి కాలనీ వాసులకు కళ్ళ జోళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం చేసే కంటి పరీక్షలు నాణ్యత లేక సరైన సమయానికి కంటి అద్దాలు అందించకపోవటం వల్ల కంటి సమస్యలు అధికమవుతాయి అని తెలియచేశారు. కానీ మాధవ రెడ్డి ఈ సేవా కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి సకాలంలో కంటి అద్దాలు అందించటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పర్యవేక్షణ కమిటీ మెంబర్ సురేష్ రెడ్డి, అరుణ్, ప్రదీప్, జి.ఎస్.కె శ్రావణ్, ప్రశాంత్, కళ్యాణ్ చక్రవర్తి, ప్రవీణ్ సాహు, జయానంద్, రోహిత్ రెడ్డి, ఉపేంద్ర, కామరాజు, నాగరాజు ఇతర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way