Search
Close this search box.
Search
Close this search box.

నా సేన కోసం..నా వంతు కు “ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్” రూ 4,30,079 విరాళం

జనసేన

    న్యూస్ ( జనస్వరం ) : నా సేన కోసం.. నా వంతు.. కార్యక్రమంలో భాగంగా “ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్” రూ 4,30,079 విరాళం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు గారి చేతుల మీదుగా చెక్కు రూపంలో జనసేన పార్టీకి అందజేశారు. “ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్” వేణు పులుగుజ్జు, పృథ్వీ యన్నం ఆధ్వర్యంలో సమష్టిగా ఈ విరాళం సేకరించి జనసేన నా సేన కోసం.. నా వంతు కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తోన్న పోరాటానికి “ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్” మద్దతుగా నిలబడడం అభినందనీయమని, మంచి పరిపాలన ప్రజలకు అందించటమే జనసేన లక్ష్యమని అన్నారు. చెక్ అందజేసిన వారిలో “ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్” సభ్యులు గూడపాటి గోపాలకృష్ణ, తేజ దామెర్ల, బాలు పులుగుజ్జు, తుకారాం పులుగుజ్జు, నాగార్జున అల, సురేష్ బర్మా, కంచెర్లపాటి సిద్దార్థ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way