విద్యుత్ షాక్ తో మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

విద్యుత్ షాక్

       మంత్రాలయం ( జనస్వరం ) : నియోజకవర్గం లక్ష్మరి గ్రామంలో గత వారం రోజుల క్రితం ఏసు అనే జనసేన కార్యకర్త విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు కలిసి ఆర్థిక సాయం మరియు ఆ కుటుంబానికి రేషన్ సరుకులు అందించడం జరిగింది. ఆ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు ఏసేపు రామాంజనేయులు, హనుమేష్, గణేష్, రమేష్, లక్ష్మణ వీరేశు, గోపాలు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way