Search
Close this search box.
Search
Close this search box.

విద్యుత్ షాక్ తో మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

విద్యుత్ షాక్

       మంత్రాలయం ( జనస్వరం ) : నియోజకవర్గం లక్ష్మరి గ్రామంలో గత వారం రోజుల క్రితం ఏసు అనే జనసేన కార్యకర్త విద్యుత్ షాక్ తో మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు కలిసి ఆర్థిక సాయం మరియు ఆ కుటుంబానికి రేషన్ సరుకులు అందించడం జరిగింది. ఆ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు ఏసేపు రామాంజనేయులు, హనుమేష్, గణేష్, రమేష్, లక్ష్మణ వీరేశు, గోపాలు, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way