అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం

   సిద్దవటం ( జనస్వరం ) :  మండలంలోని ఉప్పరపల్లె గ్రామానికి చెందిన పెద్దకోట్ల చంద్రయ్య (65) ఇటీవల అనారోగ్యానికి గురై బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకొని మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయాన్ని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య శుక్రవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు చెక్కును అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way