విజయనగరం నియోజకవర్గం 44వ డివిజన్ లో జనసేనపార్టీ కార్యాలయం ఏర్పాటు

  విజయనగరం, (జనస్వరం) : విజయనగరం నియోజకవర్గంలో స్థానిక 44వ డివిజన్ అయ్యన్నపేటలో జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లాలి శెట్టి రవితేజ, ఎర్నాకుల చక్రవర్తి, జిల్లా యువజన విభాగం నాయకులు లోకల్ బాయ్ ప్రసాద్, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు భారీగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way