Search
Close this search box.
Search
Close this search box.

ఉరవకొండ జనసేనపార్టీ ఆధ్వర్యంలో ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరం’ ఏర్పాటు

       ఉరవకొండ, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారం డొక్కా సీతమ్మ (ఉచిత భోజన) శిబిరంను ఉరవకొండ పట్టణం స్థానిక మార్కెట్ యార్డ్ నందు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఉరవకొండ మండల కార్యదర్శి విశ్వనాధ్ ఆధ్వర్యంలో శిబిరంను ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సోమవారం ‘డొక్కా సీతమ్మ శిబిరం’ (ఉచిత భోజనం) నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, మల్లేష్ గౌడ్, తిలక్,(మాల)సోము, నీలకంఠ, విజయ్, హరి, జొల్లమణికంఠ, రంగా, మోపిడి హరి(శ్రీజ పాలు), సురిష్, మణి కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క జనసైనికులకు, నాయకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way