Search
Close this search box.
Search
Close this search box.

ఆమదాలవలస జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ఆమదాలవలస

         ఆముదాలవలస ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్వర్యంలో అంబేద్కర్ గారి వారసుల చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్  పేడాడ రామ్మోహన్ మరియు శ్రీకాకుళం జిల్లా నాయకులు పాత్రుని పాపారావు విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అతిధిగా సరుబుజ్జీలి మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్  పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నాయకులు సిర్లాపు గణేష్, బాగాధి ఫణి కుమార్, సింహాచలం, హనుమంతు అనుష్ కుమార్, అశోక్, గంగు కోటేష్, ధనుంజయ రావు, రాజశేఖర్, శ్రీనివాస్, అప్పలరాజు, రాంబాబు, రాజు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way