జనసైనికుడికి ఇంటి నిర్మాణానికి భరోసా ఇచ్చిన డా. విష్వక్ షేన్

డా. విష్వక్ షేన్

         ఎచ్ఛర్ల ( జనస్వరం ) : మెట్టువలస గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి జనసైనికుడు గొర్లె పాపి నాయుడు ఫ్యామిలీతో నివసించడానికి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు డా. విష్వక్సేన్ 25 సిమెంట్ బస్తాలు ఇవ్వటం జరిగింది. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ, ఆయన బాటలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో లావేరు నాయకులు కాకర్ల బాబాజీ, వేణు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way