అధైర్యపడకండి..అండగా ఉంటాం – అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబానికి జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్

విజయవాడ

          విజయవాడ, (జనస్వరం) : కొంతకాలంగా అనారోగ్యా సమస్యలతో ఇబ్బంది పడుతూ  జనసేన కార్యకర్త పడాల సురేష్ (ఏసు) గారు ఆదివారం మృతి  చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ గారు అక్కడికి చేరికొని మృతదేహానికి నివాళులార్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్యపడకండి.. అండగా ఉంటామని మృతుని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నవీన్, మదన్, పోలవరపు దుర్గారావు (పెద్దోడు), వేపకాయల చిరంజీవి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way